దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేవీ సంగఠన్ నిర్వహించిన రాత పరీక్ష రివైజ్డ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరిగిన
విషయం తెలిసిందే. దీని ద్వారా మొత్తం 6414
కొలువులు భర్తీ కానున్నాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన
జాబితాను కేవీఎస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ,స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే రూ.35400- రూ.112400 జీతం అందుతుంది.
Job Notification Whatsapp Channel:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notification Telegram Channel:
0 comments:
Post a Comment