2019 - 2024లో డిప్లొమా, బీటెక్లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా ఇండియాలో ఐదు రోజుల శిక్షణ అనంతరం ట్రైనీలుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు కియా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ను సెల్ 76589 02296లో సంప్రదించాలని కోరారు.
Jobs at Kia India : కియా ఇండియా సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులు వీరే.
డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు
0 comments:
Post a Comment