ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ డివిజన్లు, వర్క్షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తిగల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతోంది.
▪️మొత్తం ఖాళీల సంఖ్య: 3366
▪️ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్మెన్, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్(డీజిల్) తదితరాలు.
► అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తరగతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
▪️వయసు: 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ అభ్యర్థులను ఎంపిక చేసే విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
అభ్యర్థులు కింది వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది https://er.indianrailways.gov.in
0 comments:
Post a Comment