ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelimis) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జులై 28న ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 4,04,037 మంది హాజరయ్యారు. ఏపీ 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment