ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశమన్న ఆయన.. ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
▪️ జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో
▪️ తేదీ 30.10.21 ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది.
▪️ భర్తీ చేసే పోస్టులు: సుమారు వెయ్యికి పైగా
పాల్గొనే కంపెనీలు: సుమారు 20 కంపెనీలను
జిరాక్స్ కాపీలతో అటెండ్ కావొచ్చు
టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లొ ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ లాంటి కోర్సులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకపోయినా జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు అటెండ్ కావొచ్చని నిర్వాహకులు తెలిపారు.
పాల్గొనే కంపెనీలు:
అపెక్స్ సొల్యూషన్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపాచీ ఫుట్ వేర్, హీరో మోటార్స్, ఇసుజు, హెటిరో డ్రగ్స్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ ప్రతినిధుల ద్వారా ఔత్సాహిక యువతీ యువకులను ఎంపిక చేసుకుంటాయి. భారీ ప్యాకేజీలను అందించబోతున్నాయి. కొన్ని ఉద్యోగాలకు 5వ తరగతి మినిమమ్ క్వాలిఫికేషన్. ఈ జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో కోసం వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/L1VEsZCyh0hHN8IZsh92lE
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
పాల్గొనే కంపెనీలు వాటి వివరాలు:
0 comments:
Post a Comment