సదరన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల
వివిధ వర్క్షాప్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Railway Jobs:సదరన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
▪ అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుండి 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.▪అప్రెంటిస్ పోస్టులు మొత్తం 3,585 ఖాళీలు ఉన్నాయి.
▪ క్యారేజ్ వర్క్స్ పోస్టులు 1208, సెంట్రల్ వర్క్షాప్ 723 పోస్టులు, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ వర్క్షాప్లో 1654 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
పోస్టులకు విద్య అర్హత:
10+2 విధానంలో పదోతరగతి విద్యార్హత ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. ఎంఎల్టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) ఉండాలి.దరఖాస్తు ఫీజు 100 రూపాయిలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
0 comments:
Post a Comment